Public App Logo
Jansamasya
News
���ुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly

పెద్దాపురం ఏరియా హాస్పిటల్ నందు స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిసిసిబి చైర్మన్.

Peddapuram, Kakinada | Sep 19, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం ఏరియా ఆసుపత్రి నందు, శ్రీవిద్య ఆధ్వర్యంలో, శుక్రవారం ఉదయం స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్, కార్యక్రమాన్ని డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రాజా సూరిబాబు రాజు, ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం అదేవిధంగా సమాజం కూడా చాలా మెరుగుపడుతుందని అన్నారు.

MORE NEWS

పెద్దాపురం ఏరియా హాస్పిటల్ నందు స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిసిసిబి చైర్మన్. - Peddapuram News