Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cbse
Lucknow

పెద్దాపురం ఏరియా హాస్పిటల్ నందు స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిసిసిబి చైర్మన్.

Peddapuram, Kakinada | Sep 19, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం ఏరియా ఆసుపత్రి నందు, శ్రీవిద్య ఆధ్వర్యంలో, శుక్రవారం ఉదయం స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్, కార్యక్రమాన్ని డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రాజా సూరిబాబు రాజు, ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం అదేవిధంగా సమాజం కూడా చాలా మెరుగుపడుతుందని అన్నారు.

MORE NEWS

పెద్దాపురం ఏరియా హాస్పిటల్ నందు స్వస్థనారి స్వస్థక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిసిసిబి చైర్మన్. - Peddapuram News