Public App Logo
Jansamasya
Trendingnow
Murdermystery
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow

నాంపల్లి: పసునూరు గ్రామంలోని పెద్ద చెరువు వాగుపై బ్రిడ్జి నిర్మించాలి: కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం

Nampalle, Nalgonda | Aug 31, 2025
నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం, పసునూరు గ్రామంలోని పెద్ద చెరువు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ కౌలు రైతు సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం ఆదివారం మధ్యాహ్నం రోడ్లను పరిశీలించి, వాగు దాటడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. బ్రిడ్జి నిర్మాణం వందలాదిమందికి ఉపయోగపడుతుందని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా యూరియాను రైతులకు అందుబాటులోకి తేవాలని, సెప్టెంబర్ 1న నాంపల్లి తాహాసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

MORE NEWS