యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పిన ఆగని ఇసుక రవాణా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న కొంత మంది ఇసుకాసురులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పిన ఆగని ఇసుక రవాణా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న కొంత మంది ఇసుకాసురులు ఆలేరు-MLA గారు అన్నిపోలీసు స్టేషన్లలో చెప్పారు, అయినా 2-రోజులు ఆగి మరలమొదలు పెట్టారురు,MRO,RI,రెవెన్యూ, వారు ఈతతంగము చూసినా మౌనంగా ఉన్నారు,పర్మిషన్ లేకుండనేఅక్రమంగా నే ఇసుక తరలించుచున్నారు, ఇక్కడ రైతులగురించి ఆలోచించాలి...ఈరోజు రఘునాథపురం,ధర్మారెడ్డిగూడెం,నగరం,దూదివేకటపురం,మూడు మండలాలు ఆలేరు,యాదగిరిగుట్ట,రాజపేటలలో ఈ దందా నడుస్తోంది,గ్రామాలనుండి ఇసుక తరలించి, మాసాయిపేట,కాచారo,కాల్వపల్లిలలో వెంచరులలో స్టోర్ చేసి అక్కడనుండి లారీలపయిన హైదరాబాద్కి పంపించి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నరు