తిరుపతి రేణిగుంట రోడ్డు లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు హాస్టల్ టెర్రస్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల లోపే మృతి చెందాడు ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.