కావలి: అల్లురు లో ప్రపంచ జునోసిస్ దినోత్సవం...
జంతువుల నుండి మనుషులకు మనుషుల నుంచి జంతువులకు రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబిస్ ఇంజక్షన్లు వేస్తున్నట్లు వెటర్నరీ ఏడి డాక్టర్ పరమేశ్వరుడు తెలిపారు. నెల్లూరు జిల్లా అల్లూరు పశు వైద్యశాలలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచిత యాంటీ రేబిస్ ఇంజక్షన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఇంజక్షన్లను మొదటి దశ కింద నాలుగు నెలలకు వేయించాలని... అలాగే రెండోదశలో ఐదు నెలలకు ఇంజక్షన్ వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి జంతువులను, మనుషులను కాపాడుకోవచ్చునని తెలిపారు. పెంపుడు జంతువులకు నులి పురుగుల మంద