సిరిసిల్ల: ప్రజావాణిలో వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 185 దరఖాస్తులను ప్రజల వద్ద నుండి స్వీకరించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా సమకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుండి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల వద్ద నుండి మొత్తం 185 దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్,సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు,రాదాబాయి, జడ్పి సీఈవో వినోద్ కుమార్, డిఆర్డిఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సి