ప్రమాదవశాత్తు చెరువులో ఓ మహిళ పడిపోయిన ఘటన నర్సాపూర్ జి మండలంలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తు చెరువులు పడగా గమనించి బయటకు తీసుకురావడం జరిగిందని, పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు మహిళను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.