Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఒంగోలు అర్బన్: దళిత కాలనీల్లో వివక్షతపై పోరుకు ప్రజాసంఘాల పిలుపు..

Ongole Urban, Prakasam | Aug 2, 2026
స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఒంగోలు నగరంలోని దళిత కాలనీల్లో సామాజిక, ఆర్థిక, పౌర సదుపాయాల విషయంలో వివక్షత కొనసాగుతోందని కెవిపిఎస్, సీఐటీయూ, ఐద్వా, డివైఎఫ్ఐ, ఆవాజ్ తదితర ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4న ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద, 7న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: దళిత కాలనీల్లో వివక్షతపై పోరుకు ప్రజాసంఘాల పిలుపు.. - Ongole Urban News