నిర్మల్: నిర్మల్ జిల్లాకు చేరుకున్న విశ్వనాథుల పుష్పగిరి విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర
Nirmal, Nirmal | Sep 20, 2025 విశ్వబ్రాహ్మణుల సాంస్కృతిక సాధికారికత, రాజకీయ చైతన్యం కోరుతూ విశ్వనాథుల పుష్పగిరి ఆదిలాబాద్ నుండి చేపట్టిన పాదయాత్ర శనివారం నిర్మల్కు చేరుకుంది. వారు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులలో రాజకీయ సాంస్కృతిక చైతన్యం తీసుకువచ్చేందుకు 1500 కి.మీ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణులు వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.