Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

కనగల్: కురంపల్లి గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

Kanagal, Nalgonda | Aug 1, 2025
నల్గొండ జిల్లా, కనగల్ మండలం, కురంపల్లి గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నిర్మించిన వైకుంఠధామాన్ని శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం వైకుంఠధామాలను అసంపూర్తిగా నిర్మించి వదిలేసిందని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో మౌలిక వసతులతో నూతనంగా వైకుంఠధామాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.