హిందూపురంలో ఎస్ ఎస్ సి 2026 పరీక్ష జరగబోయే కేంద్రాలను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాజర్ , డిప్యూటి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాన్ రెడ్డప్ప,ఎంఈఓ హెచ్ గంగప్ప, ఎంజీఎం ఉన్నత పాఠశాల, అజిజియా మున్సిపల్ ఉన్నత పాఠశాల, దీప్తి, చైతన్య నారాయణ, బాల యేసు, గర్ల్స్ హై స్కూల్, కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓరియంటల్, ముస్తఫా స్కూల్, బసవన్నపల్లి, కొట్నూరు, వేలంగని మాత, నేతాజీ మున్సిపల్ హై స్కూల్ ఇతర స్కూళ్లను, ఫర్నిచర్ అవైలబిలిటీ, ఫెసిలిటీస్ గురించి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఫర్నిచర్ లేకుండా విద్యార్థులు కింద కూర్చొని రాయకుండా ఉండడానికి ఫర్నిచర్ ఉన్నటువంటి స్కూల్ లనే స