అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం 12 గంటల 45 నిమిషాలకు సమయంలో అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే పర్యటన సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని అంగన్వాడీ కేంద్రాలని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని అందువల్ల రాప్తాడు నియోజకవర్గంలో 55 నూతన అంగన్వాడీ భవనాలను మంజూరు చేయాలని గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పి పనులు మధ్యలోనే వదిలేసిందని కూటమి ప్రభుత్వం అయినా అంగన్వాడి భవనాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి దృష్టికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీసుకుపోవడం జరిగింది.