అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ఎస్సీ కాలనీలో శనివారం 11:50 ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛను కార్యక్రమంలో పింఛన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటన సునీత మాట్లాడుతూ గతంలో పింఛన్ ఎప్పుడు వస్తుందని ఎదురుచూసిన సందర్భంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉన్న లబ్ధిదారులకు ఇంటి వద్దనే ఎన్టీఆర్ భద్రతా పింఛను పంపిణీ చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను కూడా రద్దుచేసి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛను పంపిణీ చేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.