గుమ్మ లక్ష్మి పురంలో రెండవ విడత ఐ ఆర్ ఎస్ దోమల మందు స్ప్రేయింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. 1032 గ్రామాలు ఎంపిక చేసి ప్రతి ఇల్లు 100% పిచికారీ చేయాలని మలేరియా అధికారి సూర్యనారాయణ సూచించారు. స్థానిక సిబ్బంది మరియు పెద్దల సహకారంతో మలేరియా నియంత్రణలక్ష్యం.