Public App Logo
Jansamasya
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Viralvideo

కర్నూలు: పీజీఆర్ఎసను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కర్నూలు కమిషనర్ ఎస్ రవీంద్రబాబు

India | Jun 15, 2025
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ రవీంద్ర బాబు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. స్థానిక సమస్యలుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.