Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

కర్నూలు: పీజీఆర్ఎసను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కర్నూలు కమిషనర్ ఎస్ రవీంద్రబాబు

India | Jun 15, 2025
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ రవీంద్ర బాబు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. స్థానిక సమస్యలుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.