Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

కర్నూలు: పీజీఆర్ఎసను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కర్నూలు కమిషనర్ ఎస్ రవీంద్రబాబు

India | Jun 15, 2025
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ రవీంద్ర బాబు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. స్థానిక సమస్యలుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
కర్నూలు: పీజీఆర్ఎసను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కర్నూలు కమిషనర్ ఎస్ రవీంద్రబాబు - India News