సత్య సాయి జిల్లా హిందూపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై జరిగిన దాడిని బెంగళూరు విమానాశ్రయంలో వైయస్సార్సీపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని హిందూపురం నాయకులు కలిసి హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల పరిస్థితిని హిందూపురం పరిస్థితులను వివరించినట్లు వైసిపి నాయకులు సాదిక్ బేగ్ తెలిపారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హిందూపురంలో పరిస్థితులపై జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకొని పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారు ఎంతటి వారనైనా సరే కఠినంగా శిక్ష పడే విధంగా చేస్తామని న్యాయవాదులతో కూడా సంప్రదించినట్లు కూడా తెలిపినట్లు త్వరలో హిందూపురంలో పర్యటిస్తారనీ తెలిపారు.