శంకర్పల్లి: మోకిలలో 50 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత, విచారణ చేపట్టిన అధికారులు
మొకీల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ శాఖ జాయింట్ ఆపరేషన్ లో అక్రమ రేషన్ బియ్యం దాచి ఉంచిన స్థావరాన్ని గుర్తించారు . శంకర్ పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ శాఖ మరియు పౌరసరఫరాల శాఖ అధికారులు