ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంధన పొదుపు వారోత్సవాలు – 2025 పోస్టర్ను పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ.. డిసెంబర్ 14 నుండి 20 వరకు ఇంధన పొదుపుపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడు విద్యుత్ను బాధ్యతగా వినియోగించి, శక్తి ఆదా దిశగా అడుగు వేయాలని పిలుపునిచ్చారు.ప్రతి వ్యక్తి ఒక యూనిట్ విద్యుత్ను ఆదా చేస్తే దేశవ్యాప్తంగా 135 కోట్ల యూనిట్ల విద్యుత్ను ఆదా చేయవచ్చని తెలిపారు. విద్యుత్ ఆదా చే