అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
ఈనెల 26 తేదీన జరగబోయే బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల50 నిమిషాల సమయంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు.