Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

నారాయణపేట్: రాజ్యాంగమే పౌరులకు రక్షణ కవచం: ప్రధానోపాధ్యాయురాలు భారతి

Narayanpet, Narayanpet | Nov 26, 2025
నారాయణపేట మండల పరిధిలోని జాజాపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగం ఆమోదించిన సందర్భంగా బుధవారం సుమారు 9 గంటల సమయంలో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అందించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26 వ తేదీన మన దేశంలో సంవిధాన్ దివాస్ అని కూడా పిలవబడే రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపు కుంటున్నట్లు తెలిపారు. 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చినట్లు తెలిపారు.