డోన్ లో వైసీపీ కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | Apr 21, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వైసీపీ అభిమానుల ఇళ్ల వద్దకు వెళ్లి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర రాజిరెడ్డి పరామర్శించారు. వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని వారిని కోరారు