మనువరాలికి ఎంట్రన్స్ పరీక్షలు రాయించి తీసుకొస్తుండగా లారీ మృత్యుపాషమై వృద్ధుడు మృతి
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలం మరూరు టోల్గేట్ సమీపంలో ద్విచక్ర వాహనం పైకి లారీ దూసుకెల్లడంతో పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీ కి తరలించారు.