కొత్తపల్లి గ్రామంలో భానుడి భగభగలు : ప్రధాన రహదారులు నిర్మానుష్యం
నంద్యాల జిల్లా మండల కేంద్రంలోని కొత్తపల్లె గ్రామంలో బస్టాండ్ ఆవరణంలో ఆదివారం ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు , జనం బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు, ఎండ తీవ్రతకు కొత్తపల్లి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ప్రజలు లేక బస్టాండ్ ఆవరణం నిర్మానుష్యంగా మారాయి, ఎండల దృష్ట్యా వృద్ధులు పిల్లలు ఉదయం 11 గంటలకు కల్లా పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు, తరచూ ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు.