అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతుందని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Jul 2, 2026
అనంతపురం నగరంలోని గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళితులకు రక్షణ లేకుండా పోతుందన్నారు ఈనెల మూడో తేదీన సంతకాల సేకరణ నిర్వహిస్తున్నమన్నారు.