కొత్తగూడెం: గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.
Kothagudem, Bhadrari Kothagudem | Sep 6, 2025
గణేశ్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు...