ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో జనగణన పై అవగాహన సదస్సు హాజరైన:' జిల్లా జనగణన అధికారిని విష్ణు మాధురి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో శనివారం మండల సచివాలయ సిబ్బందికి 2027 జనగణన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, జిల్లా జనగణన అధికారిని విష్ణు మాధురి హాజరై సచివాల సిబ్బందికి జనగణన పై అవగాహన కల్పించారు, మొదటి దశలో భాగంగా ఇండ్ల జనగణన హౌస్ హోల్డ్ చేపట్టే విధానాన్ని వివరించారు, సచివాల సిబ్బందికి పలు సాంకేతిక సూచనలు చేశారు, ఈ ప్రక్రియను పకడ్బద్దుగా నిర్వహించాలని ఆదేశించారు