ఒంగోలు అర్బన్: కొత్తపట్నం సముద్ర తీరంలో తమిళనాడు సోనో బొట్లు ఫిర్యాదు చేసిన స్థానిక జాలర్లు
Ongole Urban, Prakasam | Jun 28, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరం వద్ద ఆదివారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన సోనోబొట్లు తీరం వద్ద కనిపించడంతో స్థానిక మత్స్యకారులు కలకలం చెందారు వెంటనే మత్స్య శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు నుండి భారీ సోనోబట్లతో వచ్చి తెలుగు రాష్ట్ర ఇతర జలాలలో చేపల వేట సాధిస్తున్నారు దీంతో స్థానిక జాలర్లు ఇబ్బంది పడడమే కాకుండా వారి వలలు కూడా తెగిపోతున్నాయి పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు ల్లు ఇటువంటి వాటికి పాల్పడటం కొంత ఆందోళన కలిగిస్తుంది మెరైన్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని స్థానిక జాలర్లు కోరుతున్నారు సోనో బోట్ల వల్ల తీవ్రంగా నష్టం