బెల్లంపల్లి: నర్సాపూర్ ఆదివాసి గూడెంలో కురిసిన వర్షాలకు తేలిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేయాలని డిమాండ్ చేసిన CPM నాయకులు
Bellampalle, Mancherial | Aug 22, 2025
తాండూరు మండలం నర్సాపూర్ గ్రామపంచాయతీ లోని ఆదివాసి గూడెంలో సిపిఎం నాయకులు పర్యటించారు లచ్చు పటేల్ గూడెంలో ఇటీవల కురిసిన...