Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

చిత్తూరు దొడ్డిపల్లి సప్త కన్యకల ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షదీపార్చన

Chittoor Urban, Chittoor | Dec 3, 2025
చిత్తూరు: సప్త కనికమ్మల ఆలయంలో పూజలు చిత్తూరులోని ప్రసిద్ధ సప్త కనికమ్మల ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు అభిషేకాలు చేశారు. ఎమ్మెల్యే జగన్మోహన్ తండ్రి చెన్నకేశవుల నాయుడు ఆలయాన్ని దర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు దర్శన అనంతరం ఆయనను సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. సాయంత్రం6 గంటలకు లక్షద్వీప అర్చనలు చేసి దీపాలను వెలిగించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర ప్రజలుఅధిక సంఖ్యలో పాల్గొన్నారులు మహిళల దీపాలను వెలిగించారు

MORE NEWS

No related stories for this location.