Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota

ఆలేరు: తగ్గించిన జిఎస్టి ప్రకారం కిరాణా షాపుల్లో వస్తువులు ధరలను తగ్గించాలి:పీవై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమార్

Alair, Yadadri | Sep 23, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: 2017 నుంచి ప్రజల సొమ్మును జిఎస్టి పేరుతో దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ లో మార్పు చేసింది.22 సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి తెచ్చిన నూతన జిఎస్టి విధానం ప్రకారం కిరాణా దుకాణాల్లో నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమార్ అన్నారు .మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పివైఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.