ఒంగోలులో సోమవారం దామచర్లపై బాలినేని ఫైరయ్యారు. డ్వాక్రాలో తన కొడుకు రూ. కోట్ల అవినీతి చేశాడని పుకార్లు పుట్టించారని పేర్కొన్నారు. MLAగా ఉంది మీరే కాబట్టి తప్పు ఎవరు చేశారో తేల్చాలని దామచర్లపై బాలినేని ఫైర్ అయ్యారు. అసత్యాలతో తనను మానసిక క్షోభకు గురి చేశారనిరన్నారు. కానీ తప్పు ఎవరు చేశారో, ఎందుకు బయటపెట్టలేదని ధ్వజమెత్తారు. ఈ దందాలో మీ సొంత మనుషులు ఉన్నారు కాబట్టి బయటపెట్టలేదని ఎద్దేవా చేశారు.