అనంతపురం అర్బన్: రైతాంగ సమస్యలు పట్టించుకోవడంలో కూటం ప్రభుత్వం విఫలం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Jul 7, 2026
రైతాంగ సమస్యలో పట్టించుకోవడంలో కూటం ప్రభుత్వ విప్లమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి కూటం ప్రభుత్వం పై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.