నందికోట్కూరు: దామగట్ల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే పట్టణంలో 24 కోట్ల 94 లక్షల అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
కూటమి ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా దేవస్థానం కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం నందికొట్కూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం గిరీష్ ఆధ్వర్యంలో జరిగిన 'అన్నదాత-సుఖీభవ పీఎం కిసాన్'పథకం నిధుల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిందని వ్యవసాయపరంగా కూడా రైతులకు పరికరాలను అందజేస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కిందని అన్నార