ప్రారంభానికి నోచుకోని షాదీఖానా భవనం ప్రజలకు అందుబాటులోకి తేవాలి,సిపిఐ జిల్లా కార్యదర్శి రఘురాం మూర్తి డిమాండ్
నంద్యాల జిల్లా నందికొట్కూర్ పట్టణంలోని ఆత్మకూర్ కువెళ్ళేరహదారిలో నిర్మించిన షాదీఖానా భవనం నిర్మాణం పూర్తై చాలా కాలం గడిచినాఇప్పటికీప్రారంభించకపోవడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి రఘురాం మూర్తి విమర్శించారు,ప్రజా సమస్యలపై ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన పర్యటనలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీనివాసులు తో కలిసి భవనాన్ని పరిశీలించారు,ఈ సందర్భంగావారుమాట్లాడుతూ ఆధిపత్య పోరు కారణంగా ప్రజా అవసరాల కోసం నిర్మించిన భవనం నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు,ప్రజా సమస్యలపై ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూర్ వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మించిన