Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: కోవెలకుంట్ల మండలంలో తాయత్తు కొడతానని చెప్పి ఓ వ్యక్తి 50 వేల రూపాయలతో పరార్

Banaganapalle, Nandyal | Jun 25, 2026
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నెలో గురువారం ఓ వ్యక్తి మహిళను నమ్మించి రూ.50 వేల నగదుతో పరారయ్యాడు. బాధితురాలి వివరాల మేరకు.. ఖాసీంబీ ఇంటికి వెళ్లి, భర్తకు తాయత్తు కట్టాలని ఆ వ్యక్తి నమ్మించాడు. బీరువాలోని డబ్బును గూటిలో పెట్టించి, ఆమెను అంగడికి పంపాడు. ఆమె లేని సమయం చూసి నగదుతో ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు