అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలి అధికార ప్రభుత్వం సింగపూర్ పర్యటనలతో ప్రజాధనం వృధా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ సోమవారం ఉదయం 11 గంటల ఐదు నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.