కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అత్యధిక రంగాన్ని అభివృద్ధి చేయడమే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అత్యధిక రంగాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలో మంత్రి ఫరూక్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ తరపున తీసుకున్న చర్యలను ఆయన మీడియాకు వివరించారు