మహబూబ్ నగర్ అర్బన్: హైదరాబాద్ తరహాలో కార్పొరేట్ విద్యాసంస్థలు రావడం హర్షనీయం మున్సిపల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్
హైదరాబాద్కు దీటుగా మహబూబ్నగర్ పట్టణంలో కూడా మంచి విద్యాసంస్థలు రావడం పై ఎంతోమంది తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ముడా చైర్మన్ తెలిపారు ఈ మేరకు నేడు మహర్షి విద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు హైదరాబాద్లో లక్షల రూపాయలను వెచ్చించి చదివించడం తీవ్ర ఇబ్బంది పడుతున్న వారికి మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఇలాంటి విద్యాసంస్థలు రావడం పై ఎంతో మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు