Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
भारत
बीजेपी
Uttar_pradesh
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi

గత వైసిపి ప్రభుత్వ హాయంలో దళితులకు తీవ్ర అన్యాయం : టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్

Nandyal Urban, Nandyal | May 21, 2026
నంద్యాల పట్టణంలోని దేవ నగర్ లో గురువారం డాక్టర్ సుధాకర్ సంస్మరణ సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్యఅతిథిగా నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పాల్గొన్నారు. సందర్భంగా సుధాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనం డాక్టర్ సుధాకర్ మృతిని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు

MORE NEWS

No related stories for this location.

గత వైసిపి ప్రభుత్వ హాయంలో దళితులకు తీవ్ర అన్యాయం : టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ - Nandyal Urban News