నంద్యాల జిల్లాఆత్మకూరు అటవీ డివిజన్ నాగాలూటి రేంజ్ లో పెద్దపులి కోసం వేసిన ఉచ్చులు లభ్యం అయ్యాయి దింతో నాగార్జునసాగర్- శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (ఎన్ ఎస్ టి ఆర్ )లో అటవి శాఖ అదికారులు గస్తీ ముమ్మరం చేశారు,పెద్దపులిని వేటాడేందుకు ఉచ్చులు వేసిన వారికోసం దర్యాప్తు చేస్తున్నట్టు ఎఫ్ డి పిటి విజయ్ కుమార్ వెల్లడించారు,నల్లమలలో ఉచ్చుల లభ్యంతో ఆటవీ శాఖ ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, పాతర్ నేరస్తుల కదలికపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు,