పగిడ్యాలలో పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు, అధికారుల నిర్లక్ష్యం, సిపిఎం మండల కార్యదర్శి పక్కిరి సాహెబ్
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం అధికారుల నిర్లక్ష్య మో లేక గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోకపోవడ మో తెలియదు కానీ మండల కేంద్రంలో నిరంతరం వీధిలైట్లు వెలుగుతున్నాయని సిపిఎం మండల కార్యదర్శి పి, పక్కిరి సాహెబ్, కెవిపిఎస్ నాయకురాలు గంధం హుస్సేన్ అమ్మ అన్నారు, సోమవారం పగిడ్యాల కేంద్రంలో బస్టాండ్ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ఉన్న విద్యుస్తంభాలకు పగలు వెలుగుతూ ఉన్న వీధిలైట్లు ను సోమవారం పరిశీలించారు,ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పి, పక్కిరి సాహెబ్, కెవిపిఎస్ నాయకురాలు గంధం హుస్సేన్ అమ్మ మాట్లాడుతూ,మండల కేంద్రంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్న విద్యుత్ అధికారులు, గ్రామపంచాయతీ