విశాఖపట్నం: ప్రచురణార్థం
సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆన్లైన్ పని చెప్పొద్దంటూ వివో ఏల ధర్నా
ప్రచురణార్థం సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆన్లైన్ పని చెప్పొద్దంటూ వివో ఏల ధర్నా.మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని, మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని, సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆన్లైన్ వరకు చెప్పొద్దని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వెలుగు వివోఏల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు అనగా సెప్టెంబర్ 16వ తారీఖున డిఆర్డిఏ పిడి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించాము ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే వి ఎస్ రవికుమార్ మాట్లాడారు.