Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: ముద్దవరంలో దళితుల స్మశాన వాటికను రక్షించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఎం ఎస్ జిల్లా అధ్యక్షుడు అనిల్ మాదిగ

Dhone, Nandyal | Jun 15, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలోని దళితుల శ్మశానవాటికను రక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్లు MSF జిల్లా అధ్యక్షుడు వల్లంపాటి అనిల్ మాదిగ తెలిపారు. సర్వే నంబర్ 224లోని ఈ స్థలాన్ని దళితులు 200 సంవత్సరాలుగా వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నందున, ఆ భూమిని కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డోన్: ముద్దవరంలో దళితుల స్మశాన వాటికను రక్షించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందించిన ఎం ఎస్ జిల్లా అధ్యక్షుడు అనిల్ మాదిగ - Dhone News