పెద్దపల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న సంకీర్తన బంధువులకు రెండు లక్షల 50వేల ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే
పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన సంకీర్తన అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున వచ్చిన రెండు లక్షల 50వేల ఎల్ఓసి చెక్కును అందించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు