నందికోట్కూరు: మారుతి నగర్ లో సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు
నంద్యాలజిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ లో ఆదివారం నందికొట్కూరులో సీఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు, ప్రభుత్వం మహిళల కోసం శక్తి యాప్ ప్రవేశపెట్టిందన్నారు, సమాజంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన దురుసుగా ప్రవర్తిస్తే పోలీసువానికి తెలియజేయాలన్నారు, ఆపద సమయాల్లో 112,100 ఫోన్ చేయాలని సూచించారు, బాల్య వివాహాలు చిన్న పిల్లలపై నేరాలు జరిగితే 1098 కు ఫిర్యాదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు