అనంతపురం అర్బన్: అనంతపురం రెవెన్యూ భవనంలోని డిఆర్డిఏ పిడి శైలజ అధికారులతో సమావేశం
Anantapur Urban, Anantapur | May 27, 2026
అనంతపురం రెవెన్యూ భవనంలోని బుధవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో డిఆర్డిఏ పిడి శైలజ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారి ఇంటి దగ్గరికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలన్నారు.