మారేడ్పల్లి: వెస్ట్ మారెడుపల్లిలో శ్రీవారి ప్రసాదంను అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి లష్కర్ సాధన సమితి అధ్యక్షుడు పవన్ యాదవ్
తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు దీక్ష చేపట్టారు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ యాదవ్. వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన లు విరమించేది లేదని స్పష్టం చేశారు