Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

జహీరాబాద్: సైబర్ నేరాలు పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి, హద్నూర్ ఎస్సై సుజిత్

Zahirabad, Sangareddy | Nov 25, 2025
సైబర్ నేరాల పట్ల విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని హద్నూర్ ఎస్సై సుజిత్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం చాల్కి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సాయంత్రం విద్యార్థులకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుజిత్ మాట్లాడుతూ మొబైల్ లో అనవసరంగా వచ్చే మెసేజ్లు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దన్నారు. లాటరీల పేరుతో వచ్చే కాల్స్ , మెసేజ్లకు స్పందించవద్దన్నారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు విపులంగా వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.