నంద్యాల జిల్లా నందికొట్కూరు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారి ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణం లోని సంగయ్యపేట లో శనివారం కల్తీ పదార్థాల మీద అవగాహనా కార్యక్రమం నిర్వహించారు,ఈ సమావేశంలో నందికొట్కూరు తహసీల్దార్ శ్రీనివాసులు, ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ఎస్.రామాంజనేయులు, మండల పరిషత్ అభివృద్ధిఅధికారికార్యాలయం పరిపాలన అధికారి అమరేంద్రుడు, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి రంగస్వామి, నంద్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్ ఖాసీమ్ వలి పాల్గొన్నారు,నేటి యాంత్రిక జీవనంలో మనం తినే ఆహారం ఎంతవరకు సురక్షితం? పాలు మొదలుకొని పప్పు దినుసుల వరకు.. మనం వాడే ప్రతి వస్తువులోనూ ఏదో ఒక కల్తీ జరు