మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామం సుంకేసులలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి సందర్శించారు. 2026 జూలైకి ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటుంది కానీ ముంపు గ్రామాలలో 18 సంవత్సరాల నిండిన యువతి యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని రమాదేవి అన్నారు. అంతేకాకుండా పునరావస కాలనీలో నివాస స్థలాలను కూడా కేటాయించాలన్నారు